Exclusive

Publication

Byline

ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు... ఏపీ ఇంధన శాఖలో ఏం జరుగుతోంది...!

భారతదేశం, జూన్ 19 -- ఏపీలో ఇంధన రంగంలో పురోగతి సాధించేందుకు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో సాగుతున్నాయి.ఏపీ జెన్‌కో పరిధిలోని సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ద్వారా ... Read More


ఈ రెండు వాహనాలకు గ్రామాల్లో ఫుల్లు డిమాండ్.. వీటిని ఎందుకు ఎక్కువగా కొంటారు?

భారతదేశం, జూన్ 19 -- తెలుగు రాష్ట్రలతో సహా దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఇష్టమైన ద్విచక్ర వాహనాలు కొన్ని ఉంటాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్‌ఎల్. ప్రతీ ఊరిలో వీటి సంఖ్య ఎక్కువగానే కనిపిస్... Read More


పిల్లల్లో మెదడు క్యాన్సర్: గుర్తించాల్సిన లక్షణాలు, చికిత్సా విధానాలు

భారతదేశం, జూన్ 19 -- మెదడు క్యాన్సర్ అంటే మెదడులో కణాలు అసాధారణంగా పెరిగిపోవడం. ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపించినా, పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్సను అ... Read More


బుధుడి తిరోగమనం: జూలై 18 నుండి ఈ 4 రాశులకు మంచి రోజులు.. భూమి, భవనం, వాహనాలతో వాహనాలతో పాటు ఎన్నో!

Hyderabad, జూన్ 19 -- గ్రహాల రాకుమారుడు బుధుడు మాట, కమ్యూనికేషన్, వాదన, వ్యాపార కారకంగా భావిస్తారు. బుధుడు ఎప్పటికప్పుడు తన వేగాన్ని, స్థానాన్ని మార్చుకుంటాడు. జూలై 18న బుధుడు కర్కాటకంలో తిరోగమనం చెంద... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసు : ఇప్పటి వరకు ఏం జరిగింది..? ముఖ్యమైన 10 అంశాలు

Telangana,hyderabad, జూన్ 18 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి... Read More


భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంపై ట్రంప్‌కు మోదీ క్లారిటీ!

భారతదేశం, జూన్ 18 -- భారత్-పాక్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. జీ7 శిఖరాగ్... Read More


అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

Andhrapradesh, జూన్ 18 -- అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ... Read More


బనకచర్ల ప్రాజెక్ట్ : 'మా ప్రయోజనాలు వదులుకోం... ఏ అన్యాయాన్నీ సహించం' - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, జూన్ 18 -- తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ... Read More


ప్రభుత్వ శాఖ‌ల మధ్య సమన్వయ లోపం.. అర్హత ఉన్నా రేషన్ కార్డులు దక్కవు.. సర్వర్లలో పాత సమాచారంతో తిప్పలు.

భారతదేశం, జూన్ 18 -- రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్ వారికి గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. పదేళ్ల క్రితం అమ్మేసిన ఫోర్ వీలర్ ఇప్పటికీ వారి పేరుతోనే ఉన్నట్టు చూపించడం, ఎవ... Read More


దక్షిణ భారత శాఖాహార భోజనం చాలా ఆరోగ్యకరం.. ఎందుకో చెప్పిన ఫిట్‌నెస్ కోచ్

భారతదేశం, జూన్ 18 -- ప్రొటీన్ పౌడర్, నీటితో కలిపి చేసే చాక్లెట్ ప్రొటీన్ షేక్ దక్షిణాది శాఖాహార భోజనంలో చక్కని పోషకాలను అందిస్తుందని, పైగా ఎంతో తేలికగా ఉంటుందని మీకు తెలుసా? ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి ... Read More